Saturday, September 8, 2018

వెబ్ సైట్ www.bse.ap.gov.in

మరో  శుభవార్త ! ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్ధులకి చక్కని అవకాశం ,కేంద్రప్రభుత్వం  నిర్వహించే NMMS పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  12000/- రూ.పొందే  సదవకాశం.దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ :-26-09-2018,
పరిక్ష తేదీ :- 04-11-2018
వెబ్  సైట్  www.bse.ap.gov.in
పూర్తి  వివరాలు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో  ప్రధాన ఉపాధ్యాయులని కలవండి .ఇ మెస్సేజిని మీకు తెలిసిన  విద్యార్ధులకి తెలియ  పరిచి పేద  విద్యార్ధులకి మీ వంతు  సహాయం చేయండి
ఇట్లు
మీ విద్యార్థి ఎడ్యుకేషనల్  అకాడమీ,
ఇబిసి -  కాలనీ ,గొల్లప్రోలు,తూర్పుగోదావరి  జిల్లా  ,
9493078870,  9494141015

No comments:

Post a Comment