*🔥నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శుభాకాంక్షలతో...🔥_*
*♦యునెస్కో (UNESCO) సెప్టెంబర్ 8 తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం International Literacy Day గా ప్రకటించింది*
*♦దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము.*
*సైదేశ్వర రావు*
*సైదేశ్వర రావు*
*♦ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్యకారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.*
*♦ప్రపంచంలో ప్రతి ఐదుమంది పెద్దలలో ఒకరికి మరియు ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి ఈ రోజుకు కూడా అక్షరజ్ఞానం లేదు. అగుచున్నారు.*
*♦UNESCO యొక్క "అన్ని (2006) విద్యా గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్" ప్రకారం, దక్షిణ మరియు పశ్చిమ ఆసియా తక్కువ ప్రాంతీయ వయోజన అక్షరాస్యత రేటు ఉంది (58.6%). తరువాత సబ్ సహారన్ ఆఫ్రికా (59.7%), మరియు అరబ్ స్టేట్స్ (62.7%). ప్రపంచంలో అతి తక్కువ అక్షరాస్యత రేట్లు దేశాలు బుర్కినా ఫాసో (12.8%), నైగర్ (14.4%) మరియు మాలి (19%). నివేదిక వివిధ దేశాలలో నిరక్షరాస్యత మరియు తీవ్రమైన పేదరికం మధ్య ఒక స్పష్టమైన కనెక్షన్ చూపిస్తుంది . నిరక్షరాస్యతకు మరియు మహిళలపై పక్షపాతం నకు సామ్యాన్ని చూపిస్తుంది.*
*♦ ముఖ్యంగా, అంతర్జాతీయ అక్షరాస్యత దినం 2008 HIV, క్షయ, మలేరియాతో, ప్రపంచంలో ముందంజలో ప్రజా ఆరోగ్య సమస్యలు, కొన్ని అంటువ్యాధులు దృష్టితో నిర్వహింపబడుతుంది. 2011-2012 వేడుకల్లో థీమ్ "అక్షరాస్యత మరియు శాంతి" ఉంది.*
*♦యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి 2003 - 2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. "Literacy for all, Voice for all, Learning for all" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.*
*♦యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్లు చేపట్టడం.*
*♦యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్లు చేపట్టడం.*
*యునెస్కో ప్రజా ప్రకటనలిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. "భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్లను ప్రోత్సహించడం.. లాంటివి చేస్తుంది.*
*♦ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాధంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది . స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా 65 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాము . అందరూచదివినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది.*
No comments:
Post a Comment