*🔥సంప్రదాయ నృత్యాలు🔥*
💃 *కూచిపూడి :*
కూచిపూడి ఆంద్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం.కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది.సాధారణంగా దీనిని ఒక్కరే అభినయిస్తారు.తీర్థ నారాయణ,సిద్దేంద్రయోగి అనేవారు ఈ శైలిని రూపొందించారు.
💃 *కథక్ :*
ఈ నాట్యం ఉత్తర భారతదేశంలో బాగా బాగా ప్రసిద్ధి చెందింది.కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది.దీనిని స్త్రీ,పురుషులిరువురు ప్రదర్శిస్తారు.
జి సైదేశ్వర రావు
💃 *మణిపురి :*
ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం.ఈ నాట్యంలో రాధా-కృష్ణుడు గోపికల కధాంశాలను ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది.
💃 *భరతనాట్యం :*
దృశ్య కళల్లోభరతనాట్యానికి ప్రముఖ స్థానం ఉంది.ఇది దక్షిణ భారతదేశం లోని దేవాలయాలలో ఆవిర్భవించింది.భరతనాట్యం తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.
💃 *ఒడిస్సీ :*
ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.జైన రాజు ఖారవేలుడు పాలించిన క్రీ.పూ రెండవ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది.
💃 *కథాకళి :*
ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.ఇది కేరళ లోని రాజాస్థానాలలో అవతరించింది.
💃 *మోహినీ అట్టం :*
ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.దీనిని ఒక వ్యక్తీ మాత్రమే అభినయిస్తాడు.
*నృత్యము* *ప్రాంతం*
●1.కూచిపూడి - ఆంధ్రప్రదేశ్
●2.కథక్ - ఉత్తర భారతదేశం
●3.మణిపురి - మణిపూర్
●4.భరతనాట్యం - తమిళనాడు
●5.ఒడిస్సీ - ఒడిశా
●6.కథాకళి, మోహినీ అట్టం -కేరళ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💃 *కూచిపూడి :*
కూచిపూడి ఆంద్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం.కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది.సాధారణంగా దీనిని ఒక్కరే అభినయిస్తారు.తీర్థ నారాయణ,సిద్దేంద్రయోగి అనేవారు ఈ శైలిని రూపొందించారు.
💃 *కథక్ :*
ఈ నాట్యం ఉత్తర భారతదేశంలో బాగా బాగా ప్రసిద్ధి చెందింది.కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది.దీనిని స్త్రీ,పురుషులిరువురు ప్రదర్శిస్తారు.
జి సైదేశ్వర రావు
💃 *మణిపురి :*
ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం.ఈ నాట్యంలో రాధా-కృష్ణుడు గోపికల కధాంశాలను ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది.
💃 *భరతనాట్యం :*
దృశ్య కళల్లోభరతనాట్యానికి ప్రముఖ స్థానం ఉంది.ఇది దక్షిణ భారతదేశం లోని దేవాలయాలలో ఆవిర్భవించింది.భరతనాట్యం తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.
💃 *ఒడిస్సీ :*
ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.జైన రాజు ఖారవేలుడు పాలించిన క్రీ.పూ రెండవ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది.
💃 *కథాకళి :*
ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.ఇది కేరళ లోని రాజాస్థానాలలో అవతరించింది.
💃 *మోహినీ అట్టం :*
ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.దీనిని ఒక వ్యక్తీ మాత్రమే అభినయిస్తాడు.
*నృత్యము* *ప్రాంతం*
●1.కూచిపూడి - ఆంధ్రప్రదేశ్
●2.కథక్ - ఉత్తర భారతదేశం
●3.మణిపురి - మణిపూర్
●4.భరతనాట్యం - తమిళనాడు
●5.ఒడిస్సీ - ఒడిశా
●6.కథాకళి, మోహినీ అట్టం -కేరళ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment